10 June, 2026 | 2:56 PM

Breaking News

సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •  

అనాథ పాఠశాలలో ఫుడ్ పాయిజన్: ముగ్గురు విద్యార్థులు మృతి

19-08-2024 01:11 PM

కోటవురట్ల : అనకాపల్లి జిల్లా కోటవురట్ల కైలాసపట్నం అనాథ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. కలుషిత ఆహారం తిని ముగ్గురు విద్యార్థులు మృతిచెందారు. అనాథాశ్రమంలో 27 మంది విద్యార్థులు సమోసాలు తిన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థులు జాషువా, భవాని, శ్రద్ధ మృతిచెందారు. మిగితా 24 మందికి నర్సీపట్నం, అనకాపల్లి ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం నలుగురిని విశాఖలోని కేజీహెచ్ కు తరలించారు. విద్యార్థుల మృతి ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.