1 July, 2026 | 8:10 PM

Breaking News

ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •   ఇందిరా శక్తి క్యాంటీన్లో భోజనం చేసిన కలెక్టర్   •   ఎర్రుపాలెంలో శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తాత్కాలిక నిలుపుదలకు అనుమతి   •   బోనమెత్తిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు   •   ఎర్రుపాలెం ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన ఎం.శారద   •  

కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు

16-03-2026 08:44 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన గందె లక్ష్మీనరసింహారావును టీఎన్జీవో, టీజీవో సంఘాల నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి సంగేం లక్ష్మణరావు, టీజీవో సంఘం జిల్లా అధ్యక్షులు మడిపల్లి కాళి చరణ్, కార్యదర్శి డాక్టర్ అరవింద్ రెడ్డి, నాయకులు సుధాకర్, నమర్ సేన్, ముప్పిడి కిరణ్ కుమార్, గూడ ప్రభాకర్ రెడ్డి, సర్దార్ హర్మీందర్ సింగ్, రాజేష్ భరద్వాజ్, రాజు నాయక్, రమేష్ గౌడ్, ఏవి రాజేశ్వరరావు, రాజమహేందర్, గోపాల్ రెడ్డి, వాస్తవిక్ గౌడ్, నారాయణ, తదితరులు పాల్గొన్నారు.