19 March, 2026 | 1:27 PM

Breaking News

ఖతార్‌పై దాడి చేస్తే.. ఇరాన్‌లోని గ్యాస్‌ఫీల్డ్ మొత్తాన్ని పేల్చేస్తాం   •   మైదాన ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఎత్తైన ప్రాంతాల్లో మంచు   •   ఢిల్లీలోని వాణిజ్య, పన్నుల భవనంలో అగ్నిప్రమాదం   •   ఇలా అయితే పండుగ ఎలా..?   •   దేశంలో ఉండాలంటే.. వందేమాతరం ఆలపించాల్సిందే.. ఒవైసీ కళాశాలల్లో ఉగ్రమూలాలు   •   బీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చిన సర్పంచులు   •   కరాచీలో వర్షం బీభత్సం: 19 మంది మృతి.. ఎమర్జెన్సీ ప్రకటించిన మేయర్   •   తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు   •   ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో కవిత కొత్త పార్టీ   •   శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం   •  

నేడే మూడో విడత దోస్త్ సీట్ల కేటాయింపు

06-07-2024 01:32 AM

ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి

హైదరాబాద్, జూలై 5 (విజయక్రాంతి): నేడు మూడో విడత దోస్త్ సీట్లను కేటాయించనున్నారు. మొద టి, రెండో వితల్లో కలిపి మొత్తం ఇప్పటి వరకు 93,214 మంది విద్యార్థులు డిగ్రీలో సీట్లు పొందినట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి తెలిపారు. సీటు పొందిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేసినట్లు పేర్కొన్నారు. మూడో విడతకు మొత్తం 66,976 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా, 80,312 వెబ్ ఆప్షన్లు పెట్టుకున్నట్లు తెలిపారు. ఇంజనీరింగ్‌కు సమానంగా ఉద్యోగ అవకాశాలు లభించే కోర్సులు డిగ్రీలోనూ ఉన్నట్లు ఆయన వివరించారు. ఫస్టియర్ విద్యార్థులకు ఈనెల 15 నుంచి లేదా నెలాఖరు నుంచి తరగతులు ప్రారంభిస్తామన్నారు.