17 April, 2026 | 3:30 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

చికిత్స అందించిన వైద్యునికి సన్మానం

23-04-2025 06:56 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని పిట్టలగూడ గ్రామానికి చెందిన గిరిజన మహిళ పరుశుభాయికి మెరుగైన వైద్యాన్ని తక్కువ ఖర్చుకి అందించిన నిర్మల్ తిరుమల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ రమేష్ రెడ్డిని బుధవారం సన్మానం చేశారు. తీవ్ర అనారోగ్యానికి గురై అదిలాబాదులో డ్రీమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందడగా ప్రాణాపాయ స్థితికి చేరుకోవడంతో హైదరాబాద్కు తీసుకెళ్లాలని అక్కడ డాక్టర్లు తెలుపగా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నిర్మల్ వైద్యులు రమేష్ రెడ్డిని సంప్రదించడంతో ఆయన ఆమెకు మెరుగైన వైద్యాన్ని అందించి మానవతను చాటుకున్నట్టు ఆదివాసి గిరిజన సంఘ నేతలు తెలిపారు. వైద్యునికి సన్మానం చేశారు. ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.