10 April, 2026 | 8:17 PM

Breaking News

బనిగండ్లపాడులో మెగా హెల్త్ క్యాంపును ప్రారంభించిన బండారు   •   నిమ్మపల్లిలో యువతి అదృశ్యం – పోలీసుల దర్యాప్తు ప్రారంభం   •   నూతన తహసిల్దార్ ని మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు   •   విద్యుత్ శాఖ కాంపౌండ్ లో అగ్నిప్రమాదం   •   ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పక్కాగా అరైవ్ అలైవ్ కార్యక్రమాలు నిర్వహించాలి   •   తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు   •   జనగణన భూ స్వాధీన పనుల పరిశీలన   •   నోస్ పార్మా కంపెనీ అనుమతులు రద్దు చెయ్యాలి   •   డీసీసీ పదవులు పొందిన వారికి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆత్మీయ సన్మానం   •   విద్యార్థులతో కలిసి.. అల్పాహారం తిన్న జిల్లా కలెక్టర్   •  

ఉజ్వల యోజన గ్యాస్ సిలిండర్ల పంపిణీ

20-12-2025 12:00 AM

నిజాంపేట, డిసెంబర్ 19 : ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద నిరుపేద కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ కేంద్ర ప్ర భుత్వం అందజేస్తుందని సర్పంచ్ చిన్మనమై న శైలజ శ్రీనివాస్ అన్నారు. నిజాంపేట మండలం బచ్చు రాజు పల్లి గ్రామంలో 12 మంది లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లను పం పిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ.. ప్రతి ఒక్కరు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉజ్వల గ్యాస్ స్కీమును సద్వినియో గం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజశేఖర్, వార్డు సభ్యులు ఉన్నారు.