31-05-2025 12:00:00 AM
నిర్మల్ మే 30 (విజయక్రాంతి):నిర్మల్ జిల్లాలో రైతన్నల ఆందోళన ఆగేటట్టు లేదు. మూడు రోజుల క్రితం తడిసిన కొనుగోలు చేసి లారీలో రైస్ మిల్లర్లకు పంపుతామని అధికారులు హామీ ఇచ్చిన అది అమలు కాకపోవడంతో నర్సాపూర్ తురాటి గ్రామాల రైతులు గ్రామాల రైతులు శుక్రవారం బైంసా నిర్మల్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. తహసిల్దార్ శ్రీకాంత్, ఎస్సై ఘటన స్థలం చేరుకొని ఉన్నతాధికారితో మాట్లాడి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమింపచేశారు.