4 April, 2026 | 3:47 PM

Breaking News

సకాలంలో రైతుల నుండి వరి ధాన్యం కొనుగోలు చేయాలి   •   మేడ్చల్ పెద్ద చెరువు కట్ట పైనుంచి కిందకు రోడ్డు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలి   •   రూ.225 కోట్లతో బాసర అభివృద్ధి — మాస్టర్‌ ప్లాన్​పై సీఎం రేవంత్ సమీక్ష   •   ఫుట్‌పాత్‌ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ కొరడా   •   గజ్వేల్‌లో పొలిటికల్ హైటెన్షన్.. KCR క్యాంప్ ఆఫీసులో రేవంత్ రెడ్డి ఫోటో   •   వైద్యసేవల్లో నిర్లక్ష్యం, సహించేది లేదు: ఆసుపత్రి నిర్వహణపై హరీష్ రావు అసహనం   •   యాదగిరిగుట్టలో గిరిప్రదక్షిణ.. భారీగా తరలివచ్చిన భక్తులు   •   క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం!.. చైర్మన్‌గా సంధ్యారాణి— వైస్‌ చైర్‌పర్సన్‌గా సరిత   •   ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం— చైర్మన్‌గా టేకుల సుదర్శన్ రెడ్డి   •   ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి   •  

యూపీఐ లైట్ లావాదేవీ పరిమితి పెంపు

05-12-2024 12:00 AM

ముంబై, డిసెంబర్ 4: మొబైల్ ఫోన్ల ద్వారా చెల్లింపు విధానాన్ని ప్రోత్సహించేదిశగా యూపీఐ లైట్ వ్యాలెట్‌లో ఒక్కో లావాదేవీ పరిమితిని రూ.500 నుంచి రూ.1,000కు, ఏ సమయంలోనైనా మొత్తం జరిపే చెల్లింపుల పరిమితిని రూ.2,000 నుంచి రూ.5,000కు పెంచుతున్నట్లు బుధవారం రిజర్వ్‌బ్యాంక్ ప్రకటించింది.అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్ (ఏఎఫ్‌ఏ) లేకుండా ఆఫ్‌లైన్‌లో లావాదేవీలు జరుపుకునేందుకు యూపీఐ లైట్‌ను ఉద్దేశించారు.