వైకుంఠ దర్శనం
11-01-2025 01:50 AM
శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవస్థానంలో హరిహరుల రథయాత్రలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, విజయక్రాంతి ఎండీ విజయా రాజం, బీజేపీ నాయకుడు ప్రతాప రామకృష్ణ తదితరులు.






