13 May, 2026 | 12:09 AM

వైకుంఠ దర్శనం

11-01-2025 01:50 AM

శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవస్థానంలో హరిహరుల రథయాత్రలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, విజయక్రాంతి ఎండీ విజయా రాజం, బీజేపీ నాయకుడు ప్రతాప రామకృష్ణ తదితరులు.