15 April, 2026 | 7:29 AM

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రీషెడ్యూల్

30-10-2025 12:18 PM

హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే రైలు నంబర్ 20834 సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను రీషెడ్యూల్(Vande Bharat Express Rescheduled) చేసింది. మొదట సికింద్రాబాద్ నుండి ఈరోజు (అక్టోబర్ 30, 2025) మధ్యాహ్నం 3:00 గంటలకు బయలుదేరాల్సిన రైలు ఇప్పుడు అదే రోజు రాత్రి 11:35 గంటలకు బయలుదేరుతుంది. దాని జత చేసే రైలు ఆలస్యంగా నడుస్తున్నందున రీషెడ్యూల్ చేయబడిందని అధికారులు పేర్కొన్నారు.