10 April, 2026 | 3:55 PM

Breaking News

టూ వీలర్ తో మెకానిక్ చేస్తూ... ఉపాధి   •   అన్నా.. నన్ను దేవుడే పంపిండు— కేసీఆర్‌ను కలిసి జీవన్ రెడ్డి భావోద్వేగం   •   ఉపాధి హామీ పనులు వేసవిలో ఉదయం పూట చేసుకోవాలి   •   'ఇజ్రాయెల్ ఒక క్యాన్సర్ దేశం' — పాకిస్థాన్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు   •   క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు   •   ఫార్మా కంపెనీలో గాయపడిన కార్మికులకు అండగా ఉంటాం   •   అమెరికా, ఇరాన్ శాంతి చర్చలపై కమ్ముకున్న నీలినీడలు   •   తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్   •   బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?   •   కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ గా నియమితులైన కాటం సత్యం   •  

ప్రపంచంలోని దేశాలకు ఆదర్శంగా నిలిపాం

14-12-2025 01:24 AM

ముల్కనూర్ సహకారం సంఘం అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి

భీమదేవరపల్లి, డిసెంబర్ 13 (విజయక్రాంతి): ముల్కనూర్ సహకార సంఘాన్ని భారతదేశానికి ఆదర్శంగా నిలిపామని సహ కార సంఘం అధ్యక్షుడు అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి అన్నారు. ములుకనూరు సహకార సం ఘాన్ని శనివారం రాత్రి ఆల్ ఇండియా సహకార్ భారతి సభ్యుడు  క్యాంపునకు కో-ఆప్ సొసైటీ అధ్యక్షుడు ఎస్.ఆర్.సతీష్ చంద్ర, సహకార్ భారతి తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ సంఘటన్ ప్రముఖ్ హైదరాబాద్ పొన్నాల యాదగిరి,

సహకార్ భారతి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు హనుమకొండ అకారపు ఉమేందర్, సహకార్ భారతి హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఆముదాల భాస్కర్, సహకార్ భారతి హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షులు నల్లపు కోటేశ్వర్, సహ కార్ భారతి హనుమకొండ జిల్లా కార్యదర్శి లెక్కల ఇంద్రసేనారెడ్డి సందర్శించారు. వీరికి సంఘ అధ్యక్షుడు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ములుకనూరు సహకార సం ఘం సంఘంలోని రైతులకు చేస్తున్న కార్యకలాపాలను గురించి డాక్యూమెంటర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించినా రు.  కార్యక్రమంలో సంఘ జనరల్ మేనేజర్ యం. రాంరెడ్డి,ఉద్యోగులు పాల్గొన్నారు.