4 April, 2026 | 12:34 AM

ధర్మ పరిరక్షణ కోసం పాటుపడాలి

03-04-2026 06:43 PM

కుబీర్,(విజయక్రాంతి): ధర్మాన్ని మనం రక్షిస్తే అది మానవ సమాజాన్ని రక్షిస్తుందని అటువంటి ధర్మ పరిరక్షణలో భాగస్వాములు కావాలని సరస్వతి ఆనంద్ మహారాజ్ అన్నారు. శుక్రవారం బాసరలో వీరశైవ లింగాయత్ ఆధ్వర్యంలో ధర్మ పరిరక్షణ కోసం సభ్యులు ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శంకర్ పటేల్, ఉపాధ్యక్షులు సాయినాథ్ పటేల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగాధర పటేల్, పండరి పటేల్ కామన పటేల్ తదితరులు పాల్గొన్నారు