28 June, 2026 | 3:11 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తాం

20-02-2026 01:28 AM

ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు 

కడెం, ఫిబ్రవరి ౧9 (విజయక్రాంతి): ప్రజా ప్రభుత్వంలో అర్హులైన పేదలందరికీ ఉచిత విద్యుత్తు అందిస్తామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ అన్నారు. కడెం మండలం గంగాపూర్ (దత్తోజీపేట) లో మూడు కోట్ల వ్యయమంతో నిర్మాణం చేపట్టనున్న 33/11 కెవి ఉప విద్యుత్తు సబ్ స్టేషన్ నిర్మాణానికి నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు,

ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యుత్ శాఖ అధికారులతో కలసి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అలాగే కుర్ర తండ జిపి పరిధిలో గల దుబ్బ తండాలో రూ.12 లక్షల వ్యయంతో నిర్మాణం చేపట్టనున్న అంగన్వాడీ భవనం పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ భూషణ్ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.