23 June, 2026 | 10:22 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

శభాష్ పిల్లలు...

03-09-2024 12:14 AM
  1. రోడ్డుపై బుంగ.. 
  2. వాహనదారులను అప్రమత్తం చేసిన పిల్లలు

బెల్లంపల్లి, సెప్టెంబర్ 2: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం లోని బుగ్గ రాజరాజేశ్వర దేవస్థానానికి వెళ్లే రహదారి మధ్యలో వర్షా నికి బుంగపడి ప్రమాదకరంగా మారింది. గమనించిన కన్నాల గ్రామానికి చెందిన కొంత మంది చిన్నారులు అటుగా వస్తున్న వాహనదారులను అప్రమత్తం చేశారు. రోడ్డుపై బుంగ పడింది, పక్క నుంచి వెళ్లాలంటూ వాహనదారులకు సూచనలు చేశా రు. చిన్నా రులు ఆదిత్య, సుశాంత్, అజయ్, శ్రీఖర్, మణి వాహనదారులను అప్రమత్తం చేస్తూ గంట సేపు వర్షంలో అక్కడే ఉన్నారు.