7 May, 2026 | 4:53 PM

Breaking News

సౌర విద్యుత్ వల్ల కలిగే లాభాల గురించి రైతులకు అవగాహన   •   రైతు వారోత్సవంలో యాంత్రీకరణ, సోలార్ పథకాలపై అవగాహన   •   సుల్తానాబాద్ పట్టణ బిజెపి దళిత మోర్చా అధ్యక్షునిగా ఇనుగాల శ్రీనివాస్   •   బాల్య వివాహాల నిర్మూలనకు సమష్టి కృషి   •   ఉన్నతాధికాలతో మాట్లాడి రైతులకు న్యాయం చేస్తా   •   ఏసీబీ వలలో భద్రాచలం అటవీశాఖ అధికారులు   •   సాధారణ ట్రాఫిక్ లోనే సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్   •   తమిళనాడువ్యాప్తంగా ధర్నాకు పిలుపునిచ్చిన కాంగ్రెస్‌   •   పేద ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ కృషి: మాజీ ఎంపీ   •   భవన నిర్మాణ కార్మికులు లేబర్ కార్డు ద్వారా సంక్షేమ ఫలాలు పొందండి   •  

చెంచు మహిళను నిమ్స్ కు తరలింపు

23-06-2024 10:05 PM

నాగర్ కర్నూల్ : జిల్లాలోని కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లిలో ఆదివాసి మహిళ ఈశ్వరమ్మపై పాశవిక దాడి జరిగిన విషయం తెలిసిందే. జిల్లా జనరల్ దవాఖానలో చికిత్స పోందుతున్న మహిళకు ఆదివారం ఫిట్స్ వచ్చింది. దీంతో మెరుగైన చికిత్స కోసం ఆమెను హైదరాబాద్ లోని  నిమ్స్ కు తరలించారు. ఇటీవల చెంచు మహిళను ఇసుక వ్యాపారులు దారుణంగా హింసించారు. శరీరంపై కాల్చి, వాతలు పెట్టి, కళ్లు, జననాంగాల్లో కారం పోసి చిత్రహింసలకు గురిచేశారు.