28-06-2025 01:28:53 AM
హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి): రాష్ట్రంలో రాబోయే 4 రోజు ల పాటు పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి సాధారణ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించి.. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శనివారం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తూ అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.