21 March, 2026 | 7:20 PM

Breaking News

మున్సిపాలిటీలోని రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉంచాలి   •   అభివృద్ది పనులను పరిశీలించిన ఎంఎల్ఏ   •   ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర   •   అంజనాద్రిని దర్శించుకున్న పిఆర్టియు రాష్ట్ర అధ్యక్షులు   •   నిర్మల్ బుద్ధ విహార్‌లో 6వ రోజు కొనసాగిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భీమ్ జ్ఞాన దీక్షలు   •   కామారెడ్డి డిక్లరేషన్ కు కార్యరూపం ఎప్పుడూ...?   •   టీజీ ఆర్టీసీ ఆధ్వర్యంలో కాశీ అయోధ్యకు బస్సు సర్వీసు   •   గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు సాధించాం   •   కుల మతాల కతీతంగా మతసామరస్యానికి ప్రతీక రంజాన్   •   ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి   •  

పిడుగుపాటుకు యువతి మృతి

23-09-2024 12:25 AM

నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జి ల్లా బిజినపల్లి మండలం మమ్మాయిపల్లి గ్రామంలో ఆదివారం పిడు గుపాటుకు యువతి మృతిచెం దిం ది. గ్రామానికి చెందిన నక్క నాగేంద్రమ్మ, నక్క నీలమ్మ(38) ఇద్దరు అక్కాచెళ్లెళ్లు. రోజూలాగే ఆదివారం పశువులను మేపడానికి పొ లానికి వెళ్లారు. ఆదివారం సాయంత్రం వర్షం కురిసి, వారి దగ్గర్లోనే పిడుగు పడింది. ఆ శబ్దానికి ఇద్దరూ సృహతప్పి కిందపడ్డారు. కొ ద్దిసేపటికి అ క్క నాగేంద్రమ్మ మేల్కొనగా చె ల్లె నీలమ్మ అక్కడికక్కడే మృతి చెందింది.