21 March, 2026 | 8:19 PM

అంజనాద్రిని దర్శించుకున్న పిఆర్టియు రాష్ట్ర అధ్యక్షులు

21-03-2026 06:39 PM

నిజాంసాగర్,(విజయక్రాంతి): నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో నిర్మించిన  అంజనాద్రి క్షేత్రాన్ని శనివారం పిఆర్టియు రాష్ట్ర అధ్యక్షులు పి.దామోదర్ రెడ్డి, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కుషాల్ లు సతీసమేతంగా అంజనాద్రి క్షేత్రాన్ని దర్శించుకున్నారు. వారికి అంజనాద్రి క్షేత్ర నిర్వాహకులుపట్లోళ్ల కిషోర్ కుమార్ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నిజాంసాగర్ మహమ్మద్ నగర్ మండలాల పిఆర్టియు నాయకులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.