18 August, 2026 | 4:53 PM

Breaking News

చెట్లు నరికివేతపై ఫిర్యాదు   •   భిన్న దృక్కోణాల ద్వారా మానసిక సవాళ్లను పరిష్కరించాలి   •   బెస్ట్ ఎంప్లాయి అవార్డు గ్రహీతకు సన్మానం   •   ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ   •   ఎమ్మార్వో పి.విట్టల్, సీఐ వెంకట్ నారాయణకు ఘన సన్మానం   •   భూస్వాముల అన్యాయానికి ఎదురునిలిచిన విప్లవ వీరుడు   •   సిర్గాపూర్‌లో షీటీం ఆధ్వర్యంలో పోలీస్ అవగాహన కార్యక్రమం   •   ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ, జిల్లా అధ్యక్షుల ఎన్నికలపై ఎగ్జిక్యూటివ్ సమావేశం   •   ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు   •   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఘన నివాళులు   •  

లోకాయుక్త పార్క్ వద్ద యువకుడు కిడ్నాప్

22-01-2025 11:35 AM

స్నేహితురాలిని కలిసేందుకు వెళ్లిన యువకుడు

హైదరాబాద్: నగరంలోని సైదాబాద్ లోకాయుక్త పార్క్(Saidabad Lokayukta Park) వద్ద ఓ యువకుడు కిడ్నాప్ అయ్యాడు. స్నేహితురాలిని కలిసేందుకు వెళ్లిన యువకుడిని దుండగులు అపహరించారు. యువకుడి స్నేహితులకు ఫోన్ చేసిన దుండగులు డబ్బు డిమాండ్ చేశారు. కిడ్నాప్ కు గురైన యువకుడి మిత్రులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో వారు సైదాబాద్ పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటెజ్ ఆధారంగా గాలింపు చర్యలు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.