15 June, 2026 | 7:35 PM

Breaking News

హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •   సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •  

బడి మీదే.. బాధ్యత మీదే

14-05-2026 04:54 PM

నిర్మల్ మే 14 ( విజయ క్రాంతి):  సమాజం అభివృద్ధి చెందాలంటే ప్రతి గ్రామంలో బడి ఉండాలని విజ్ఞానాన్ని అందించే బడిని బాగు చేసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజలదేనని జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన అన్నారు. గురువారం విద్యా వారోత్సవాల్లో భాగంగా నిర్మల్ దిల్వార్పూర్ సారంగాపూర్ నర్సాపూర్ మండలాల్లో నిర్వహించిన బడిబాట అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని తెలిపారు. తమ పిల్లలను తప్పకుండా చదివించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.