30-06-2025 05:12:02 PM
రామగిరి (విజయక్రాంతి): రామగిరి మండలం(Ramagiri Mandal)లోని కల్వచర్లలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ప్రధానోపాధ్యాయుడు తూము శోభన్ రావు పదవి విరమణ సందర్భంగా సోమవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యక్షులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి కొమురయ్య, మాజీ సర్పంచ్ గంట పద్మ మాజీ జెడ్పిటిసి వెంకటరమణారెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీధర్, ఉపసర్పంచ్ కనకయ్యతో పాటు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.