1 April, 2026 | 7:15 PM

Breaking News

కేంద్రమంత్రి బండి సంజయ్ నగర ప్రజలకు క్షమాపణ చెప్పాలి   •   మురుట్ల పాఠశాలకు బాన్వి-ప్రహర్ష పౌండేషన్ టీవీ అందజేత   •   కరాటే పోటీలలో వివిధ స్థాయిలలో బెల్టులు సాధించిన సిద్దార్థ పాఠశాల విద్యార్థులు   •   అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు: కలెక్టర్ కె.హరిత   •   అంబేద్కర్ సెంటర్ కమిటీ ఎన్నికల షెడ్యూల్ విడుదల   •   అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన 14వ డివిజన్ కార్పొరేటర్ గడ్డి ప్రదీప్   •   మున్సిపల్ చైర్ పర్సన్ నివేదితను కలిసిన ఆర్యవైశ్యులు   •   గర్రెపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభం   •   హైదరాబాద్ డివై డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రావణ్ కుమార్   •  

మంత్రాల నెపంతో వ్యక్తి దారుణ హత్య

28-09-2024 12:31 AM

మహబూబాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): తనకు మం త్రాలు చేశాడనే నెపంతో వ్యక్తిని దా రుణంగా హత్య చేసిన ఘటన మ హబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మ ండలం చిన్నముప్పారం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. తొ ర్రూర్ సీఐ జగదీష్, ఎస్సై ర మేష్‌బాబు వివరాలు వెల్లడించారు. చి న్నముప్పారం గ్రామానికి చెందిన మల్లం యాకయ్య(60) తనపై చాతబడి చేశాడని అదే గ్రామానికి చెంది న మల్లం రాజు కర్రతో దాడి చేసి, హత్య చేశాడు. నిందితుడిని గ్రామస్థులు పట్టుకుని పోలీసులకు అప్ప గించారు. మృతుడి కుమారుడు మ ల్లం రమేష్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.