11 April, 2026 | 3:33 PM

Breaking News

ఇప్పుడు ఎన్నికలు జరిగినా... కాంగ్రెస్‌కు 100 సీట్లు ఖాయం   •   కలెక్టర్ కార్యాలయంలో పూలే జయంతి వేడుకలు   •   జ్యోతిరావు పూలే జయంతి ఆశయ సాధన కోసం కృషి చేయాలి   •   20న జగిత్యాలలో కేసీఆర్ సభ... జీవన్ రెడ్డి చేరిక — బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం   •   లబ్ధిదారులకు కుట్టు మిషన్ల పంపిణీ   •   సారంపల్లిలో శిరీష వివాహానికి కరీంనగర్ డెయిరీ పుస్తెమట్టెలు అందజేత   •   మొక్కజొన్న పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోని విక్రయించాలి   •   నాకు నమ్మకం ఉంది.. వచ్చేది మా ప్రభుత్వమే: కేటీఆర్   •   నిర్మల్‌లో నిరసన తెలుపుతున్న నాయకులు   •   అతిధి అధ్యాపకుల సర్వీసును 2026-27 విద్యా సంవత్సరానికి కొనసాగించాలి   •  

నూతన హెల్త్ స్కీం రూపొందించాలి

09-05-2024 12:16 AM

పీఆర్సీ కమిటీకి పీఆర్టీయూ విజ్ఞప్తి

హైదరాబాద్, మే 8 (విజయక్రాంతి): గత పీఆర్సీ ప్రతిపాదనల మేరకు ఉద్యోగ, ఉపాధ్యాయులకు నూతన హెల్త్  స్కీంను రూపొందిం చి, దాన్ని అమలుపరచాలని పీఆర్టీయూ టీఎస్ నేతలు పింగలి శ్రీపా ల్ రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు బుధవారం తెలిపారు. ఎయిడెడ్, మోడల్ స్కూళ్లతో పాటు అన్ని సొసైటీల పరిధిలోని గురుకుల విద్యాలయాల్లో పనిచేసే అధ్యాపకులకు హెల్త్ కార్డులు అమలు చేయాలని, తమ ప్రతిపాదనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. రూ. 398 వేతనంతో పనిచేసిన ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేసేలా పీఆర్సీ కమిటీకి ప్రతిపాదనలు అందజేసినట్లు తెలిపారు.