26 March, 2026 | 1:58 PM

Breaking News

ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి, పోలీస్ ఎస్‌హెచ్‌వోను నియమించాలి   •   ఆస్పత్రిలో ఉన్న సిబ్బంది సున్నా   •   కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి   •   అంజన్న హుండీ లెక్కింపు ప్రారంభం   •   బీఆర్ఎస్ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ దుర్వినియోగం.. ఎవరు కాజేశారో తెలుసు!   •   మార్కాపురం బస్సు అగ్నిప్రమాదం — 13 మంది సజీవ దహనం, హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!   •   మార్కాపురం బస్సు దుర్ఘటనపై మోదీ సంతాపం — 14 మంది మృతికి రూ.2 లక్షల పరిహారం!   •   దావోస్ పెట్టుబడులపై అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు సమాధానం   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై స్పందించిన కేంద్రమంత్రులు   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి   •  

నీటికుంటలో పడి వ్యక్తి మృతి

06-10-2024 12:34 AM

కామారెడ్డి, అక్టోబర్ 5 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట మండలం తాండూర్ గ్రామాని కి చెందిన పల్లె పద్మారావు(43) నీటి కుంటలో పడి మృతిచెందినట్లు ఎస్సై మల్లారెడ్డి తెలిపారు. కొన్ని రోజు ల క్రితం పద్మారావు ఇంటి నుంచి వెళ్లి రాకపోవడంతో కుటుంబ సభ్యు లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం తాండూర్ గ్రా మంలోని నీటి కుంటలో విగత జీవిగా లభించాడు.