10 May, 2026 | 7:18 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

కుష్టు వ్యాధి నివారణకు ప్రతిజ్ఞ

05-02-2025 05:52 PM

భైంసా (విజయక్రాంతి): కుష్టు వ్యాధిని సమూలంగా నిర్మిద్దామని బుధవారం కుంటాల మండలంలోని కల్లూరు గ్రామంలో ఆరోగ్య కార్యకర్తలు అవగాహన కల్పించారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించి కుష్టు వ్యాధి నియంత్రణపై ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది అమృత రాణి, సవితా, విజయలక్ష్మి, జ్యోతి, అరుణ తదితరులు ఉన్నారు.