10 May, 2026 | 6:06 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు

10-05-2026 05:03 PM

భైంసా,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో దేవదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదివారం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాసర ఆలయానికి వచ్చిన కమిషనర్ కు జిల్లా కలెక్టర్ పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సాంకేత్ కుమార్ ఆలయ అధికారులు ఉన్నారు