calender_icon.png 4 November, 2025 | 11:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళ అదృశ్యమైందని ఫిర్యాదు

04-11-2025 08:07:22 PM

చిట్యాల (విజయక్రాంతి): చిట్యాల మండలంలోని వెలిమినేడు గ్రామానికి చెందిన మాంకాల రేణుక(35) అదృశ్యం అయినట్లు చిట్యాల ఎస్ఐ మామిడి రవికుమార్ మంగళవారం తెలిపారు. వివరాల ప్రకారం.. వెలిమినేడు గ్రామానికి చెందిన మంకాల బుచ్చయ్య భార్య అయిన మాంకాల రేణుక గత నెల 31న ఇంట్లో ఎవరికి చెప్పకుండా సాయంత్రం సమయంలో ఇంటి నుండి వెళ్లిపోయింది. ఆరోజు నుండి మహిళను తమ బంధువుల ఇండ్లలో, తమకు తెలిసిన వారివద్ద ఆరా తీసిన ఆచూకీ లభించకపోవడంతో మహిళ భర్త బుచ్చయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చిట్యాల ఎస్ఐ తెలిపారు.