9 April, 2026 | 9:05 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

జేఈఈ మెయిన్స్‌లో ఆకాశ్ హవా

01-05-2024 01:57 AM

సత్తా చాటిన షేక్‌పేట బ్రాంచి విద్యార్థులు

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): జేఈఈ మెయిన్స్  ఫలితాల్లో హైదరాబాద్‌లోని ఆకాశ్ ఇన్‌స్టిట్యూట్ షేక్‌పేట్ బ్రాంచి విద్యార్థుల హవా కొనసాగింది. విద్యాసంస్థకు చెందిన రిషి శేఖర్‌శుక్లా, మురికినాటి దివ్యతేజరెడ్డి , నయూఫ్ అష్రఫ్, ధ్రువ్ ఝవర్, ఆసియా నాజ్, సౌమిల్ ప్రధాన్, భువన్‌కుమార్ ఉత్తమ ర్యాంకులు సాధించి విజయకేతనం ఎగురవేశారని ఇన్‌స్టిట్యూట్ చీఫ్ అకాడమిక్ అండ్ బిజినెస్ హెడ్ ధీరజ్ మిశ్రా తెలిపారు. ప్రతిభ చాటిన విద్యార్థులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత కఠినమైన జేఈఈ పరీక్షలో తమ విద్యార్థులు ఘనవిజయం సాధించారని, విద్యార్థుల శ్రమ, అధ్యాపకులు కృషి, కుటుంబసభ్యుల సహకారంతో నే ఈ విజయం సాధ్యమైందని చెప్పారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.