19 May, 2026 | 11:26 PM

Breaking News

ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోక చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్   •   డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డిసిసిబి చైర్మన్   •   రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత   •   హిజ్రాల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు   •   పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవల పరిశీలన   •   ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి   •   ఆందోళన వద్దు.. బంద్ రోజున మందులు అందుబాటులోనే   •   మంగళవారం సంతలో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం   •   మొక్కజొన్న స్టాక్ పాయింట్లను తనిఖీ చేసిన డీఎం   •   ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •  

పంజాబ్‌లోనూ ఆప్‌కు బీటలు!

09-02-2025 01:35 AM

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: ఆమ్ ఆద్మీ పార్టీకి మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. పంజాబ్‌లో ఎమ్మెల్యేలు ఆప్‌ను వీడతారని వా ర్తలు వస్తున్నాయి. పంజాబ్ కాంగ్రెస్‌కు చెం దిన ప్రతా ప్ సింగ్ భజ్వాతో 30 మంది ఆప్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని బీజేపీ లీడర్ ఆర్‌పీ సింగ్ పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలపై ఓ మీడియాకు చెందిన ప్రతినిధి ప్రతాప్ సింగ్‌ను ప్రశ్నించగా.. ‘అవును.. వారు నాకు చాలా సంత్సరాలుగా తెలుసు. నేను పంజా బ్ కాం గ్రెస్ ప్రదేశ్ అధ్యక్షుడిగా ఉండగా.. వారిలో 22 మందికి అప్పటి సీఎం అమరీందర్ సింగ్ టికెట్ నిరాకరించారు.