19 May, 2026 | 10:04 PM

Breaking News

ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోక చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్   •   డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డిసిసిబి చైర్మన్   •   రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత   •   హిజ్రాల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు   •   పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవల పరిశీలన   •   ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి   •   ఆందోళన వద్దు.. బంద్ రోజున మందులు అందుబాటులోనే   •   మంగళవారం సంతలో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం   •   మొక్కజొన్న స్టాక్ పాయింట్లను తనిఖీ చేసిన డీఎం   •   ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •  

అహంకారంతోనే ఓటమి

09-02-2025 01:39 AM

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు ఉన్న తీవ్రమైన అహంకారం వల్లే ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైందని ఆమ్‌ఆద్మీ రాజ్యసభ ఎంపీ స్వాతీ మాలీవాల్ ఆరోపించారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ, అరవింద్ కేజ్రీవాల్ ఓటమిపై ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతీ మాలీవాల్ జాతీయ మీడియాతో మాట్లాడారు.

కేజ్రీవా ల్ మనుషులు తనపై దాడి చేస్తే ఎవరూ తనకు సాయం చేయలేదని గుర్తు చేశారు. అతడి అహంకారమే అధికారాన్ని దూరం చే సిందని అభిప్రాయపడ్డారు. చాలా సమస్య ల ను తాను లేవ నెత్తినట్టు గుర్తు చేశారు.