2 May, 2026 | 1:09 PM

Breaking News

అత్తను హెల్మెట్‌తో కొట్టి చంపిన అల్లుడు... పట్టించిన సీసీటీవీ ఫుటేజ్   •   వెలిమినేడు నోష్ ల్యాబ్ వద్ద కార్మికుల ధర్నా   •   ‘ప్రజాదర్బార్’లో ప్రజల సమస్యలకు పరిష్కారం – ప్రజల వద్దకే పాలన   •   శంషాబాద్ ORR ప్రమాద మృతులకు కేటీఆర్ నివాళి   •   లక్షల ఫోన్లలో ఒకేసారి సైరన్ శబ్దం   •   విజయ్ ఫ్యాన్స్‌కు నిరాశ.. గంటల తరబడి వేచి ఉన్న అభిమానులు   •   ప్రియుడు మోసం చేశాడని.. పోలీస్ స్టేషన్‌పై నుంచి దూకేసిన యువతి   •   రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్‌పై కేసు నమోదు   •   బెంగాల్‌లో రీపోలింగ్: తొలి 2 గంటల్లో 16.23 శాతం ఓటింగ్   •   వడ్లు కొనుగోలులో జాప్యం.. రాఘవాపూర్ చౌరస్తాలో రైతుల ధర్నా   •  

ప్రైవేట్ పాఠశాల నుండి ప్రభుత్వ పాఠశాలలో చేరిక

29-06-2025 07:19 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): కరీంనగర్ పట్టణం(Karimnagar Town) విద్యానగర్ కు చెందిన మెండి సీత వెంకటేశ్వరరావు దంపతుల కూతురు మేఘన ప్రైవేటు పాఠశాల 5వ తరగతిలో నుండి రాంనగర్ లోని ప్రాథమిక పాఠశాలలో విశ్రాంత ఉపాధ్యాయులు నరహరి లక్ష్మరెడ్డి చొరవ చూపి చేర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలు పుస్తకాలు, నోట్ బుక్స్, డ్రెస్సులు, స్కాలర్షిప్స్ అందిస్తూ, సుశిక్షుతులైన ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తున్నాయని, పేద, మధ్యతరగతి పిల్లలు ప్రైవేటు పాఠశాలల మోజులో పడకుండా ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని తల్లిదండ్రులను కోరారు.