1 July, 2026 | 9:12 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

ప్రైవేట్ పాఠశాల నుండి ప్రభుత్వ పాఠశాలలో చేరిక

29-06-2025 07:19 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): కరీంనగర్ పట్టణం(Karimnagar Town) విద్యానగర్ కు చెందిన మెండి సీత వెంకటేశ్వరరావు దంపతుల కూతురు మేఘన ప్రైవేటు పాఠశాల 5వ తరగతిలో నుండి రాంనగర్ లోని ప్రాథమిక పాఠశాలలో విశ్రాంత ఉపాధ్యాయులు నరహరి లక్ష్మరెడ్డి చొరవ చూపి చేర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలు పుస్తకాలు, నోట్ బుక్స్, డ్రెస్సులు, స్కాలర్షిప్స్ అందిస్తూ, సుశిక్షుతులైన ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తున్నాయని, పేద, మధ్యతరగతి పిల్లలు ప్రైవేటు పాఠశాలల మోజులో పడకుండా ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని తల్లిదండ్రులను కోరారు.