16 April, 2026 | 10:43 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

బాసర ఆర్‌జీయూకేజీతో ఒప్పందం

02-03-2026 12:46 AM

నిర్మల్, మార్చి ౧ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా బాసర ఆర్‌జీయూకేజీ (బాసర ట్రిపుల్ ఐటీ)లోని మెటల్ ఆర్జి ఇంజనీరింగ్ విభాగం హైదరాబాద్ కు చెందిన మ్యాట్ విజ్ ఇమ్యూనిటీ ప్రవేట్ సంస్థతో ఆదివారం ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.

బాసర ట్రిపుల్ వైస్ ఛాన్స్‌లర్ గోవర్ధన్ సమక్షంలో అధికార ఒప్పందం చేసుకున్నారు. ఈ రెండు విభాగాల్లో ఉమ్మడి పరిశోధనలు సాంకేతిక నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించడానికి ఈ ఒప్పందం బోధపడుతుందని బాసర ట్రిపుల్ ఐటీ అధికారులు పేర్కొన్నారు.