15 April, 2026 | 12:38 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

భద్రాద్రిలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి వేడుకలు

07-05-2025 07:05 PM

భద్రాచలం (విజయక్రాంతి): మన్యం దొర అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్బంగా బుధవారం భద్రాచలం అంబేడ్కర్ సెంటర్ లో గల అల్లూరి సీతారామరాజు విగ్రహనికి బిజెపి నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ మెంబెర్ కుంజా ధర్మం, జిల్లా నాయకులు నిడదవోలు నాగబాబు, సీనియర్ నాయకులు మండల అధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్ ములిశెట్టి రామ్మోహన్ రావు, చెల్లుబోయిన వెంకన్న, పిసి కేశవ్, బోడ సత్యనారాయణ, చక్రవర్తి, తెలగాని సురేష్, మండల నాయకులు ముత్యాల చంద్ర శేఖర్, అల్లాడి వెంకట సుబ్బయ్య,  తదితరులు పాల్గొన్నారు.