7 April, 2026 | 12:01 PM

Breaking News

తెలంగాణలో గడ్డి మందు నిషేధం   •   సాగర్ కాలవలో ప్రాణాపాయంలో గోమాత… ప్రాణాలకు తెగించి కాపాడిన రానా   •   అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన.. జూనియర్ లాయర్ హత్య   •   బీఆర్‌ఎస్‌ నేతల గృహనిర్బంధాలపై కేటీఆర్‌ ఆగ్రహం   •   పెద్దపల్లి ఎమ్మెల్యేను సన్మానించిన జిల్లా యాదవ సంఘం నాయకులు   •   శాంతి భద్రతల పరిరక్షణ కొరకే... కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం   •   300 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత   •   ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ   •   మమ్మల్ని అరెస్ట్ చేసి అడ్డుకున్నా— పరిగివెళ్లి పోరాటం చేస్తాం   •   పరిగి పర్యటనకు బ్రేక్ — మాజీ మంత్రులు హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డి హౌస్‌ అరెస్ట్‌   •  

దానాలలో అన్నదానం గొప్పది

23-01-2026 04:51 PM

దేవరకొండ,(విజయక్రాంతి): మర్రిచెట్టు తండా గ్రామంలో శ్రీ రంగనాథ స్వామి దేవాలయం నందు మాఘమాసం పెద్ద పూజ స్వామి వారి 5 రోజుల బ్రహ్మోత్సవంలో భాగంగా స్వామివారి హోమం, నిత్య అన్నప్రసాదానికి సహకరించిన మైనంపల్లి కొర్ర తండా గ్రామానికి చెందిన కొర్ర పార్వతి-కుమార్ నాయక్ ను రంగనాథ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో  సన్మానం  చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.