15 June, 2026 | 10:38 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నదానం

01-10-2025 12:00 AM

ఖమ్మం, సెప్టెంబర్ 30 (విజయ క్రాంతి): అమ్మ వారి నవరాత్రి ఉత్సవలలో భాగంగా స్థానిక 51 డివిజన్ లో 24 గంటల పంపు నవ దుర్గ ఉత్సవ కమిటీ, బుర్హనపురం శ్రీ భవాని ఉత్సవ కమిటీ ల వద్ద మంగళవారం మహా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ అన్న దాన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా 51 వ డివిజన్ కార్పొరేటర్ శీలంశెట్టి రమవీరభద్రం, 50 వ డివిజన్ కార్పొ రేటర్ రాపర్తి శరత్ పాల్గొని ప్రారంభించటం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మ వారి అన్నప్రసదా న్ని స్వీకరించటం జరిగింది..ఈ కార్యక్రమంలో పరమేష్, తీగల మల్లికార్జున్, మేకల భార్గవ్, రాపర్తి బన్ను,సంతోష్, రవి తదితరులు పాల్గొన్నారు.