15 June, 2026 | 9:27 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •   ఘనంగా పాఠశాల పునఃప్రారంభం   •   రామలక్ష్మి పురం ప్రాథమిక పాఠశాల బడి పునఃప్రారంభం   •   ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే: జిల్లా కలెక్టర్ అంకిత్   •   ట్రాన్స్‌ఫార్మర్‌లో భారీ అగ్నిప్రమాదం   •   బల్మూర్ ఎంపీడీవోగా రేవంత్ రెడ్డి బాధ్యతల స్వీకరణ   •   అక్రమ మట్టి రవాణాపై కఠిన చర్యలు   •   కామారెడ్డి టిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కి సన్మానం   •   ఘనంగా ఉప ముఖ్యమంత్రి భట్టి జన్మదిన వేడుకలు   •  

పీకేఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా వీరభద్రరావు

01-10-2025 12:00 AM

మణుగూరు, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): పీకే ఓసి ప్రాజెక్ట్ ఆఫీసర్ పెద్దమల్ల వీరభద్రరావు బాధ్యతలు చేపట్టారు. మంగళవారం తన కార్యాలయంలో బాధ్యతలు తీసుకోగా పలువురు ఉద్యోగులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కొండాపురం భూ గర్భగని ప్రాజెక్ట్ ఆఫీసర్ విధులను నిర్వహించిన ఇటీవలే ఉద్యోగ ఉన్నతి పై ప్రాజెక్ట్ అధికారిగా నియమించబడ్డారు.

ఈ సందర్భంగా వీరభద్ర రావు మాట్లాడుతూ.. సింగ రేణి 11 ఏరియాలలో అతిపెద్ద ఉపరితల గని ప్రాజెక్ట్ అధికా రిగా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. రక్షణతోకూడిన ఉత్పత్తి, కోసం అధికారుల సహకారంతో ముందుకు సాగుతామన్నారు. బొగ్గు ఉత్పత్తిలో ప్రాజెక్టును అగ్రస్థానం లో నిలిపేందు కు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు.