9 April, 2026 | 6:32 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

15-04-2025 06:51 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదించి జీవో విడుదల చేసిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో శ్రీ జాంబవ దళిత వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దళిత వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ కత్తి స్వామి తదితరులు పాల్గొన్నారు.