9 April, 2026 | 8:31 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

బోనాల పండుగలో పాల్గొన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి

15-04-2025 06:49 PM

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని 12వ వార్డులో మంగళవారం నల్ల పోచమ్మ తల్లి ఆలయంలో జరిగిన బోనాల పండుగలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు బోనం ఎత్తుకొని అమ్మవారికి బోనం సమర్పించిన పోచారం. ఈ సందర్భంగా అమ్మవారి దీవెనలతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, ప్రతి ఒక్కరికి ఆ తల్లి దీవెనలు లభించాలని కోరుకున్న పోచారం. బోనాల పండుగలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాసాని శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ అంజవ్వ, మంత్రి గణేష్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు అంబర్ సింగ్, ఎరువాల కృష్ణారెడ్డి, అంజిరెడ్డి, నార్ల సురేష్ గుప్త, బాన్సువాడ పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.