calender_icon.png 26 June, 2025 | 6:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరో 25 మంది తెలంగాణ వాసుల రాక..

26-06-2025 12:00:55 AM

హైదరాబాద్ (విజయక్రాంతి): ఇరాన్, ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను కేంద్రం ఆపరేషన్ సింధు(Operation Sindhu)లో భాగంగా తీసుకొస్తోంది. ఈమేరకు మరో 25 మంది తెలంగాణ వాసులు బుధవారం స్వదేశానికి చేరుకున్నారు. ఇరాన్ నుంచి ఏడుగురు, ఇజ్రాయెల్ నుంచి 18 మంది రాష్ట్రానికి వచ్చారు. ఆ దేశాల్లో చిక్కుకున్న వారికోసం తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలో హెల్ప్ లైన్‌ను ఏర్పాటు చేసింది.