11 May, 2026 | 12:17 PM

Breaking News

ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు   •   కాఠ్మండు విమానాశ్రయంలో కలకలం—టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో మంటలు   •   యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •   National Technology Day: నూతన ఆవిష్కరణలకు ప్రజాప్రభుత్వం మద్దతు   •   తక్కెళ్ళపాడు పంచాయతీ ప్రహరీ గోడ పనులను ప్రారంభించిన సర్పంచ్   •   కంపెనీలకు అక్రమ నీటి దందా జోరు.. అధికారుల నిర్లక్ష్యం   •   రేపు హమాన్ జయంతి సందర్భంగా విశేష పూజలు, ర్యాలీ   •   పేద రోగులకు సేవ చేయాల్సిన బాధ్యత వైద్యులపై ఉన్నది   •   రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు   •   తొమ్మిదేళ్ల తర్వాత చైనాకు ట్రంప్, షెడ్యూల్ ఖరారు   •  

క్రైస్తవుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

27-11-2024 04:12 AM

భీమదేవరపల్లి, నవంబర్ 26: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకల్లో గౌరవ సత్కారం పొందుటకు అర్హులైన క్రైస్తవుల నుం చి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి మురళీధర్‌రెడ్డి తెలిపారు. సామాజిక సేవ, వైద్య సేవలు, విద్యాబోధన, సాహిత్యం, కళలు, క్రీడారంగాలలో 30 సంవత్సరాలకు పైగా సేవలందిస్తున్న క్రైస్తవులు గౌరవ సత్కారం అందుకునేందుకు అర్హులన్నారు. జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి హ నుమకొండకు వచ్చే నెల 5వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 040 సంప్రదించాలన్నారు.