11 May, 2026 | 1:28 PM

Breaking News

మొగిలిపేట క్లస్టర్ గ్రామాల్లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అవగాహన కార్యక్రమం   •   ​తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి   •   పంటకోతకు యంత్రాల కొరత.. ఇబ్బందులు పడుతున్న రైతన్న   •   బంగారం కొనుగోళ్లపై దేశప్రజలకు హెచ్చరించిన ప్రధాని మోదీ   •   చంబాలో లోయలో పడిన కారు: ఆరుగురు గుజరాత్‌ పర్యాటకులు మృతి   •   మేడ్చల్‌లో విషాదం: కౌకూర్ చెరువులో అన్నదమ్ముల మృతదేహాలు లభ్యం   •   అమ్మ ఒడి కార్యక్రమంలో గర్భిణీలకు వైద్య పరీక్షలు   •   ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు   •   కాఠ్మండు విమానాశ్రయంలో కలకలం—టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో మంటలు   •   యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •  

వివరాలు పక్కాగా నమోదు చేయాలి

27-11-2024 04:00 AM

భీమదేవరపల్లి, నవంబర్ 26: సమగ్ర సర్వే వివరాలను ఆన్‌లైన్‌లో తప్పులు లేకుండా నమోదు చేయాలని హనుమకొండ కలెక్టర్ పీ ప్రావీణ్య సిబ్బందిని ఆదేశించారు. భీమదేవరపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఆన్‌లైన్ చేస్తున్న వివరాలను ఆమె పరిశీలించారు. అనంతరం మోడల్ స్కూల్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూర్ సహకార సంఘంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఎల్కతుర్తి మండల కేంద్రంలో జంక్షన్ అభివృద్ధి, సందరీకరణ పనులను పరిశీలించారు.