18 March, 2026 | 5:12 PM

డీసీసీ అధ్యక్షుడికి నియామక పత్రం

03-12-2025 12:00 AM

వికారాబాద్, డిసెంబర్- 2:  వికారాబాద్ జిల్లా నూతన డిసిసి అధ్యక్షులుగా నియమితులైన జాదవ్ ధారాసింగ్ నాయక్ కి డిసిసి నియామక పత్రాన్ని  ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ మంగళవారం  గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షులు,ఎమ్మెల్సీ మహే ష్ కుమార్ గౌడ్‌తోపాటు కలిసి అందించారు. ఈ సందర్బంగా పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి  ఉన్నారు.