30 July, 2026 | 7:52 PM

గుండారెడ్డిపల్లి విఓ కార్యవర్గం నియామకం

30-07-2026 07:15 PM

కోహెడ,(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా కోహెడ మండలం గుండారెడ్డిపల్లి సరస్వతి విఓ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కడ్తాల సరిత, ప్రధాన కార్యదర్శిగా కుంభం రజిత, కోశాధికారిగా దాసరి లావణ్య ఎన్నికయ్యారు. అలాగే వెంకటేశ్వర విఓ అధ్యక్షులుగా నక్క రేణుక, ప్రధాన కార్యదర్శిగా చిట్టి రెడ్డి శ్రీలత, కోశాధికారిగా  చిలుకల లాస్య నియమితులైయారు. కార్యక్రమం లో సర్పంచ్ పిల్లి బాబు, సీసీ సంపత్, సీఏ లు లింగం, మంగ, రజిత పాల్గొన్నారు.