28 June, 2026 | 3:55 PM

Breaking News

లింగాపురం అంగన్వాడీ కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం   •   పల్స్ పోలియో చుక్కలు వేసిన బోధన్ ఆర్డీవో ఎం.విజయ కుమారి   •   పీవీ నరసింహారావుకు ఘన నివాళి   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఉపసర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు   •   పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •  

పేకాటరాయుళ్ల అరెస్ట్

30-04-2025 12:46 AM

ఆర్మూర్, ఏప్రిల్ 29: అర్మూర్ పట్టణ శివారులో ఆదివారం రాత్రి పేకాట ఆడుతున్న ఏడుగురు పేకాట రాయుళ్లను అదు పులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సీపీ ఆదేశాల మేరకు సీసీఎస్ సిఐ రవి కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేశారు.

ఈ దాడిలో ఏసుగురిని అదుపులోకి తీసుకున్నారు. గడ్డం మల్లారెడ్డి, ఉట్నూరు వెంకటేష్, మజ్జరి రా మకృష్ణ, ఇట్టేడి శ్రీనివాస్ రెడ్డి, గడ్డం నారాయణ, నూతుల అశోక్ రెడ్డి, లోక సూర్య ప్రకాష్ రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 2,56,830 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ పే ద్వారా ఆడిన బెట్టింగ్ నగదు 2 లక్షల 35 వేలు, 21,830 స్వాధీనం చేసుకున్నారు.