10 April, 2026 | 5:19 PM

Breaking News

ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి   •   గల్ఫ్ బాధితుల కోసం అడ్వైజరీ కమిటీ ఏర్పాటు   •   సంపూర్ణ ఆరోగ్యం యోగతోనే సాధ్యం - జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి   •   చేనేత కార్మికుల ఆత్మగౌరవానికి అండగా నిలుస్తాం   •   శ్రీ భక్తంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు   •   రాజ్యసభ సభ్యుడిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం   •   రహదారి ప్రమాదాలు నివారణకు చర్యలు   •   పశువులలో గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం   •   అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమం నిర్వహణ   •   ఉపాధి హామీ పనులతో చిన్నలింగపూర్ గ్రామానికి కొత్త ఊపిరి   •  

వాహన ధరల్ని పెంచుతున్న అశోక్ లేలాండ్

14-12-2024 12:03 AM

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: ఇతర ఆటోమొబైల్ కంపెనీల బాటలోనే హిందూజా గ్రూప్ కంపెనీ అశోక్ లేలాండ్ సైతం ధరల్ని పెం చేందుకు సిద్ధమయ్యింది. తమ వాణిజ్య వాహనాల ధరల్ని జనవరి నుంచి 3 శాతం వరకూ పెంచనున్నట్లు అశోక్ లేలాండ్ శుక్రవారం తెలిపింది. అధిక ద్రవ్యోల్బణం, పెరి గిన కమోడిటీ వ్యయాల కారణంగా తమ అన్ని వాణిజ్య వాహనాలూ పెరుగుతాయని, మోడల్, వేరియంట్‌నుబట్టి ధరల పెరుగుదల ఉంటుందని కంపెనీ తెలిపింది.