calender_icon.png 24 June, 2025 | 9:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన నియామకం..

26-05-2025 06:43:53 PM

హుజురాబాద్ (విజయక్రాంతి): అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య(All India Democratic Students Organisation) నూతన కమిటీని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏఐఎఫ్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడిగా బత్తుల విష్ణును ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ.. విద్యారంగా, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానని అన్నారు. విద్యార్థుల హక్కుల సాధన, విద్యా వ్యవస్థలో సంస్కరణ కోసం ఏఐఎఫ్డిఎస్ కృషి చేస్తుందని తెలిపారు. సంగం లక్ష సాధనలో క్రియాశీలంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థి, లోకానికి సమాజానికి మేలు చేసే కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గడ్డం శ్రీకాంత్, గడ్డం నాగార్జున, మాస్ సావిత్రితో పాటు తదితరులు పాల్గొన్నారు.