calender_icon.png 13 December, 2025 | 8:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఛలోఢిల్లీకి బయలుదేరిన బీసీ సంఘం నాయకులు

10-12-2025 12:00:00 AM

 ముకరంపుర, డిసెంబరు 9 (విజయ క్రాంతి): బీసీల 42 శాతం రిజర్వేషన్లు, హ క్కులు, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రి త్వ శాఖను ఏర్పాటు చేయాలని ప్రధానమైన డిమాండ్ తో ఈనెల 10,11,12న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగే ధర్నాకు ఉమ్మడి జిల్లా నుంచి బీసీ సంఘం నాయకులు మం గళవారం తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు న ర్సింగోజు శ్రీనివాస్, నాయకులు శ్రీమన్నారాయణ, మనోజ్ గౌడ్, గుంటి స్వరూప, హసీనా, తదితరులుపాల్గొన్నారు.