20-06-2025 12:23:04 AM
మహబూబ్ నగర్ టౌన్ జూన్ 19 : వ్యక్తిగత పరిశుభ్రత తోపాటు పరిసరాలను శు బ్రంగా ఉంచుకోవడం ద్వారా సీజినల్ వ్యా దులు ప్రబలకుండ చూసుకోవాలని వైద్యాధికారులు డాక్టర్ తన్వీర్, డాక్టర్ సుధా అన్నా రు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో చేపట్టిన ప్రత్యేక క్యాంపేయిన్ లో బాగంగా ప్రతి రెసిడెన్సియల్ పాఠశాల, అంగన్ వాడి కేంద్రాలు, స్కూల్లలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
గురు వారం ఎదిర, అప్పన్నపల్లి అంగన్ వాడి కేం ద్రాలతో పాటు, రంగారెడ్డి గూడలోని రెసిడెన్సియల్ పాఠశాలలో విద్యార్థులకు అవేర్ నె స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలొ బాగంగా అతిసారా ప్రబలినప్పుడు ఓఆర్ఎస్ పాకెట్లు ఎలా వాడాలో తెలియచేశారు. ఈ కార్యక్రమంలొ ఆర్బిఎస్కె ఫార్మ సిస్ట్ అనీస్ బేగం, ఏఎన్ఎం గౌసియా, అం గన్ వాడి టీచర్లు పాల్గొన్నారు.