calender_icon.png 7 June, 2025 | 11:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ భారతితోనే భూ సమస్యలు శాశ్వత పరిష్కారం

06-06-2025 11:17:15 PM

తాసిల్దారు వజిద్ అలీ

కోదాడ: భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి భూ భారతీ రెవిన్యూ సదస్సులని కోదాడ తహసీల్దార్ వాజిద్ అలీ అన్నారు. గురువారం కోదాడ మండలం ఎర్రవరం, రామలక్ష్మి పురం, భీక్యా తండాలో భూ భారతీ రెవిన్యూ సదస్సు ప్రారంభించి మాట్లాడారు. రైతులు తమ సమస్యల దరఖాస్తులను సదస్సుల్లో అందజేయాలన్నారు. దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.