28-06-2025 01:08:32 AM
వాషింగ్టన్, జూన్ 27: భారత్తో అమెరికా త్వరలో అతిపెద్ద ట్రేడ్ కు దుర్చుకోనుందని అమెరికా అధ్యక్షు డు డొనాల్డ్ ట్రంప్ గురువారం ప్రకటించారు. అయితే ఎలాంటి అడ్డం కులు లేకుండా భారత్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటాంమన్నా రు. ఆయన మాట్లాడుతూ.. చై నాతో వాణిజ్య ఒప్పందం జరిగిపోయింద ని వెల్లడించారు. ‘ఇప్పుడే చై నాతో వాణిజ్య ఒప్పందం జరిగింది. అందరితో వాణిజ్య ఒప్పందాలను మేము కుదుర్చుకోకపోవచ్చు.
త్వరలో భారత్తో అతిపెద్ద ఒప్పందం కుదరబో తుంది.ప్రతీ దేశంతో సంబంధం బాగుంది.’ అని పేర్కొన్నారు. వైట్హౌస్లో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశా రు. చైనాతో ఒప్పందం విషయాలను మాత్రం ఆయన బహిర్గతం చేయలే దు.
ఇంతకు ముందు అమెరికా వా ణిజ్య ప్రతినిధి హవర్డ్ లుట్ నిక్ మా ట్లాడుతూ.. భారత్తో వాణిజ్య ఒ ప్పందం చివరి దశకు చేరుకుందని తెలిపారు. అమెరికాతో వాణిజ్య ఒ ప్పందంకు దిరినట్టు చైనా తెలిపింది. గతంలో ట్రంప్ చైనాను సుంకాలతో భయబ్రాంతులకు గురి చేశారు.