14-11-2025 09:18:40 AM
పాట్నా: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు సాగిన కౌంటింగ్ లో ఎన్డీయే ఆధిక్యంలో కొనసాగుతోంది. 38 జిల్లాల్లోని 46 కేంద్రాల్లో 243 అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ జరుగుతుండగా, బీజేపీ-జేడీ(యూ) కూటమి ముందంజలో ఉన్నాయి. ఎన్డీయే దాదాపు 123 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఇండియా బ్లాక్ 71 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
| పార్టీ | ఆధిక్యం | గెలుపు |
| ఎన్డీయే | 159 | 0 |
| ఎంజీబీ | 76 | 0 |
| జన్ సురాజ్ | 2 | 0 |
| ఇతరులు | 4 | 0 |
పార్టీల వారీగా... ఎన్డీయే...
| పార్టీ | ఆధిక్యం | గెలుపు |
| బీజేపీ | 68 | |
| జేడీయూ | 70 | |
| ఎల్ జేపీ(ఆర్ వీ) | 15 | |
| హెచ్ఏఎం(ఎస్) | 4 | |
| ఆర్ఎల్ఎం | 2 |
మహాగఠ్ బంధన్..
| ఆర్ జేడీ | 55 | |
| కాంగ్రెస్ | 20 | |
| సీపీఐ | 1 | |
| సీపీఐ(ఎంఎల్) | 2 | |
| సీపీఎం | 5 | |
| ఐఐపీ | 1 | |
| వీఐపీ |
| జన్ సురాజ్ | 0 | |
| ఇతరులు | 4 |